పల్లుంటేనే పలుకగాలమా




పళ్ళు లేకుండా మనము మాట్లడలేమా?.. మానవునికి మాత్రమె భాష , సాహిత్యము ఉన్నాయి .పరిణామ క్రమములో మానవుని నోటిలోని సప్తపద (రెండు నాసికా రంధ్రాలు , రెండు కర్ణ రంధ్రాలు , నోఫు , ఉపిరితిట్టులను కలిపే శ్వాస నాలిక , ఆహారవాహిక ... మొత్తము ఏడు నాళాలు ) సక్రమము గా అమర్చి ఉంటుంది . ఆ భాగాలు ఉన్నా కండరాలు కంపనం చెందినపుడు .. ఉపిరితిత్తుల ద్వారా గానిని ఉదినపుడు శబ్దం విడుదల అవుతుంది . .. ఆ శబ్దాన్ని నాలుక , పెదాలు , దవడలు సాయము తో యాంత్రిక చలనము చెస్తూ అన్గిట భాగాన్ని , దంతాల అంచుల్ని , బుగ్గల్ని , నాసికా రంధ్రల్ని తదనుగుణంగా సంధనించుకోన్నపుడు అవసరమైన స్వరాలూ , అక్షరాలు , వాగ్విదానము , పదకుదిక సంభవిస్తాయి. కాబట్టి పళ్ళు (దంతాలు ) కూడా మాట్లాడే ప్రక్రియలో అంతర్భాగాలే .దంతాలు లేని పిల్లలు , వృద్ధుల మాటల్లో కొంత స్పష్టత లోపిస్తుంది ... దంతాలు లేనంతమాత్రాన అసలు మాట్లాడలేరని కాదు .
Previous
Next Post »